EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • Breaking : పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కేయు ఎక్సమినేషన్ కంట్రోలర్

    Author REPUBLIC HINDUSTHAN | 12 Jan 2023, 04:32 AM |


    రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : డిగ్రి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడానికి బుధవారం రోజు వచ్చిన స్క్వాడ్ బృందం పై దాడికి సీరియస్ తీసుకున్న కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ మల్లారెడ్డి ఇచ్చోడ లోని సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాయి సామత్ డిగ్రీ కళాశాల సెంటర్ మాస్ కాపీయింగ్ కి పాల్పడిన 3 ముగ్గురిని డిబర్ చేశారు.
    అడిషనల్ కంట్రోలర్ ఆప్ ఎక్సమినేషన్ నరేందర్ లు అన్నారు.




    ఇవి కూడా చదవండి